ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో సిక్కిం ముఖ్యమంత్రి భేటీ

Posted On: 20 MAY 2025 6:05PM by PIB Hyderabad

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ @PSTamangGolay, ప్రధానమంత్రి @narendramodi ని కలిశారు.” 


(Release ID: 2130084)