పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్: ఆపరేషన్ సిందూర్ పై త్వరలో కీలక దేశాలతో ఏడు అఖిలపక్ష బృందాల ప్రతినిధుల సమావేశం

Posted On: 18 MAY 2025 12:08AM by PIB Hyderabad

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సమష్టి సంకల్పాన్ని ప్రతిబింబించేలా.. ఆపరేషన్ సిందూర్ కింద త్వరలో ఏడు అఖిల పక్ష బృందాల ప్రతినిధులు కీలక దేశాలతో చర్చలు నిర్వహించనున్నారు. ఈ ఐక్య సంఘటనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ప్రతినిధుల జాబితాను ఇక్కడ చూడవచ్చు: 

 


 


(Release ID: 2129431)