ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 25 APR 2025 7:18PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn ప్రధానమంత్రి @narendramodiని కలిశారు.’’

@AndhraPradeshCM  


(Release ID: 2124433) Visitor Counter : 13