ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
Posted On:
25 APR 2025 7:18PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn ప్రధానమంత్రి @narendramodiని కలిశారు.’’
@AndhraPradeshCM
(Release ID: 2124433)
Visitor Counter : 13