ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
Posted On:
13 MAR 2025 9:03PM by PIB Hyderabad
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‘ వేదికపై పోస్టు చేసింది.
(Release ID: 2111379)
Visitor Counter : 8