ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
25 JAN 2025 9:18AM by PIB Hyderabad
ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
'హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకృతి అందాలు, గొప్ప వారసత్వాన్ని కలిగిన మన దేవ భూమి అభివృద్ధి పథంలో వేగంగా పురోగమించాలి” అని ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా అందించిన సందేశంలో ఆకాంక్షించారు.
***
MJPS/SR
(Release ID: 2096080)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam