ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో సమావేశమైన మిజోరాం గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 21 JAN 2025 12:54PM by PIB Hyderabad

మిజోరాం గవర్నర్ జనరల్ వీకే సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ హ్యాండిల్లో ‘‘మిజోరాం గవర్నర్ @Gen_VKSingh పీఎం @narendramodiతో సమావేశమయ్యారు. @MizoramGovernor’’ అని పోస్ట్ చేసింది.

***

MJPS/SR/SKS


(రిలీజ్ ఐడి: 2094809) సందర్శకుల సూచీ సంఖ్య : : 58