లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లోక్ సభ స్పీకర్ నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 28 DEC 2024 6:38PM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ఆదివారం నివాళి అర్పించారు.  


(రిలీజ్ ఐడి: 2088772) సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil