లోక్సభ సచివాలయం
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లోక్ సభ స్పీకర్ నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
28 DEC 2024 6:38PM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ఆదివారం నివాళి అర్పించారు.
(రిలీజ్ ఐడి: 2088772)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50