ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో సమావేశమైన కర్ణాటక ముఖ్యమంత్రి
प्रविष्टि तिथि:
29 NOV 2024 2:55PM by PIB Hyderabad
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శ్రీ డీకే శివ కుమార్ ఈ రోజు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.
‘‘ప్రధానమంత్రి @narendramodi తో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ @siddaramaiah , ఉపముఖ్యమంత్రి శ్రీ @DKShivakumar సమావేశమయ్యారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2079290)
आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam