ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో సమావేశమైన కర్ణాటక ముఖ్యమంత్రి

Posted On: 29 NOV 2024 2:55PM by PIB Hyderabad

కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శ్రీ డీకే శివ కుమార్ ఈ రోజు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.

 

‘‘ప్రధానమంత్రి @narendramodi తో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ @siddaramaiah , ఉపముఖ్యమంత్రి శ్రీ @DKShivakumar సమావేశమయ్యారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/SR


(Release ID: 2079290)