చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రిక ప్రకటన

प्रविष्टि तिथि: 21 AUG 2024 12:54PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని ఉపయోగించి, భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం భారత రాష్ట్రపతి కింది అదనపు న్యాయమూర్తులను హైకోర్టులలో శాశ్వత న్యాయమూర్తులుగా నియమించారు.  

క్ర.సం.

పేరు (శ్రీమతి/శ్రీ)

వివరాలు

1.

శ్రీ జస్టిస్ సయ్యద్ ఖమర్ హసన్ రిజ్వీ, అదనపు న్యాయమూర్తి

అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

2.

శ్రీ జస్టిస్ మనీశ్ కుమార్ నిగమ్, అదనపు న్యాయమూర్తి

3.

శ్రీ జస్టిస్ అనీశ్ కుమార్ గుప్త, అదనపు న్యాయమూర్తి

4.

శ్రీమతి జస్టిస్ నంద్ ప్రభ శుక్ల, అదనపు న్యాయమూర్తి

5.

శ్రీ జస్టిస్ క్షితిజ్ శైలేంద్ర, అదనపు న్యాయమూర్తి

6.

శ్రీ జస్టిస్ వినోద్ దివాకర్, అదనపు న్యాయమూర్తి

7.

శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్, అదనపు న్యాయమూర్తి

8.

శ్రీ జస్టిస్ మంజివె శుక్లా, అదనపు న్యాయమూర్తి

9.

శ్రీ జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్, అదనపు న్యాయమూర్తి

10.

శ్రీమతి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, అదనపు న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

11.

శ్రీ జస్టిస్ వేణుతురుమల్లి గోపాల కృష్ణారావు, అదనపు న్యాయమూర్తి

 

 

 

***


(रिलीज़ आईडी: 2047312) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Tamil