ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 28 JUL 2024 10:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖండూ ఆదివారం సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపింది:

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖండూ ఆదివారం సమావేశమయ్యారు’’



(Release ID: 2038440) Visitor Counter : 24