ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సిక్కిమ్ గవర్నరు సమావేశం

Posted On: 18 JUL 2024 9:35PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సిక్కిమ్ గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గురువారం సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపింది

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సిక్కిమ్ గవర్నరు శ్రీ @Laxmanacharya54 గురువారం సమావేశమయ్యారు.’’

 

 

***

DS/RT


(Release ID: 2034831)