ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన గుజరాత్ ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 22 JUN 2024 7:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/RT


(रिलीज़ आईडी: 2028164) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam