ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన గుజరాత్ ముఖ్యమంత్రి

Posted On: 22 JUN 2024 7:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/RT



(Release ID: 2028164) Visitor Counter : 34