ప్రధాన మంత్రి కార్యాలయం
పొంగల్సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 JAN 2024 9:36AM by PIB Hyderabad
పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శుబాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక సందేశం లో -
‘‘మంగళప్రదం అయినటువంటి పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ఇవే హృదయపూర్వకమైనటువంటి శుబాకాంక్షలు.’’ అని పేర్కొంటూ, ఆ సందేశాన్ని ఎక్స్ మాధ్యం లో నమోదు చేశారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1996539)
సందర్శకుల సూచీ సంఖ్య : : 154
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam