ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 OCT 2023 9:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ట్రస్ట్  పనికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. తీర్థయాత్ర అనుభూతిని పొందేలా సరికొత్త సాంకేతికత ఆలయ సముదాయాన్ని ఎలా ఉపయోగించవచ్చో కూడా సమీక్షించారు. 

ఒక X పోస్ట్‌లో, ప్రధాన మంత్రి ఇలా అన్నారు: “గాంధీనగర్‌లో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహించాను. మేము ట్రస్ట్ పనికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించాము. తీర్థయాత్ర అనుభవం మరింత గుర్తుండిపోయేలా ఆలయ సముదాయానికి సరికొత్త సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో సమీక్షించాము. అలాగే ట్రస్ట్ చేపడుతున్న వివిధ పర్యావరణ అనుకూల చర్యలను సమీక్షించారు.

********

DS/ST


(रिलीज़ आईडी: 1973243) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam