ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తోసమావేశమైన జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు
प्रविष्टि तिथि:
24 OCT 2023 12:55PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఆ సందేశం లో –
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు న సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 1970946)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam