ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు 

Posted On: 24 OCT 2023 12:55PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు న సమావేశమయ్యారు.


ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఆ సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు న సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 



(Release ID: 1970946) Visitor Counter : 82