ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలుసుకున్న త్రిపుర ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 16 SEP 2023 2:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్‌ మాణిక్‌ సహా ఇవాళ కలుసుకున్నారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ మాణిక్‌ సాహా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకుని వివిధ అంశాలపై ముచ్చటించారు” అని పేర్కొంది.


(रिलीज़ आईडी: 1958054) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam