ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రిని కలుసుకున్న త్రిపుర ముఖ్యమంత్రి

Posted On: 16 SEP 2023 2:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్‌ మాణిక్‌ సహా ఇవాళ కలుసుకున్నారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ మాణిక్‌ సాహా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకుని వివిధ అంశాలపై ముచ్చటించారు” అని పేర్కొంది.



(Release ID: 1958054) Visitor Counter : 112