విద్యుత్తు మంత్రిత్వ శాఖ

అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రైల్వే సైడింగ్ నిర్మాణం కోసం..


రైల్వే మంత్రిత్వ శాఖ రైట్స్ సంస్థతో ఎన్.హెచ్.పి.సి. అవగాహన ఒప్పందం

Posted On: 21 AUG 2023 7:56PM by PIB Hyderabad

భారతదేశ యొక్క ప్రధాన జలవిద్యుత్ కంపెనీ నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్.హెచ్.పి.సి.) లిమిటెడ్రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైట్స్ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,880 ఎం.డబ్ల్యు. దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కోసం అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్లో రైల్వే సైడింగ్ నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినిరత్న షెడ్యూల్ 'సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ రైట్స్ సంస్థతో ఎన్.హెచ్.పి.సి. సంస్థ  ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందిఎన్.హెచ్.పి.సి. మరియు రైట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు సంస్థల నైపుణ్యాన్ని పూర్తి చేస్తుందిప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా రైట్స్ దాని ప్రధాన బలాన్ని ఉపయోగించుకునిఎన్.హెచ్.పి.సి. దిబాంగ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో రాబోయే ఇతర ప్రాజెక్టుల కోసం రైలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సమగ్ర మరియు సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తుంది. 2023 ఆగస్టు 21 ఫరీదాబాద్లోని ఎన్.హెచ్.పి.సి. కార్పొరేట్ కార్యాలయంలో రైట్స్ జనరల్ మేనేజర్ (సివిల్దిబాంగ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంతకం చేశారు. ఎన్.హెచ్.పి.సి. సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్శ్రీ బిస్వజిత్ బసు సమక్షంలో ఎంఓయూపై సంతకం చేశారుఎన్.హెచ్.పి.సి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (డిబాంగ్మరియు ఎన్.హెచ్.పి.సి.  కార్పొరేట్ ఆఫీస్ సంబంధిత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఎన్.హెచ్.పి.సి. లిమిటెడ్ భారతదేశపు ప్రీమియర్ హైడ్రోపవర్ కంపెనీఎన్.హెచ్.పి.సి. యొక్క మొత్తం స్థాపిత సామర్థ్యం 7,097.2 మెగావాట్లు.  ఇందులో పునరుత్పాదక శక్తిని (పవన & సోలార్తో సహాదాని 25 పవర్ స్టేషన్ ద్వారా అనుబంధ సంస్థల ద్వారా 1,520 మెగా వాట్లు కలదు. రైట్స్ లిమిటెడ్ అనేది మినీరత్న (కేటగిరీ-I) షెడ్యూల్ 'పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ మరియు భారతదేశంలోని ట్రాన్స్పోర్ట్ కన్సల్టెన్సీ మరియు ఇంజనీరింగ్ సెక్టార్లో ప్రముఖ ప్లేయర్రంగాలు మరియు విస్తృత భౌగోళిక పరిధి అంతటా విభిన్న సేవలను అందిస్తోంది.

***



(Release ID: 1951123) Visitor Counter : 111


Read this release in: Assamese , English , Urdu , Hindi