రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన భారత రాష్ట్రపతి
Posted On:
19 AUG 2023 1:43PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శనివారం (19 ఆగస్టు 2023) రాష్ట్రపతి భవన్లో ఆయనకు నివాళులు అర్పించారు.
***
(Release ID: 1950637)