ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హోంమంత్రిత్వ శాఖ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ, ప్రకృతి సంరక్షణ దిశగా ప్రతీ ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది : ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 AUG 2023 10:03AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘‘అఖిల భారత మెక్కల పెంపక ప్రచార కార్యక్రమం’’లో భాగంగా 4వ కోటి (40 మిలియన్) మొక్క నాటినట్టు తెలియచేస్తూ హోంమంత్రి శ్రీ అమిత్  షా ఒక  సందేశం పంపారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ విజయానికి కారణమైన సిఏపిఎఫ్  సిబ్బందిని శ్రీ షా అభినందించారు.

ఈ సందేశానికి ప్రధానమంత్రి స్పందిస్తూ

‘‘అద్భుతమైన విజయం ఇది. హోమ్  మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ చెట్ల  పెంపకం ప్రచార కార్యక్రమం పర్యావరణ, ప్రకృతి సంరక్షణ దిశగా  ప్రతీ ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది’’ అన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1950400) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam