ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్ఈఆర్ కోసం 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనా (బీఈ) దశలో 10% జీబీఎస్ కింద 94679.53 కోట్లు
Posted On:
20 JUL 2023 3:11PM by PIB Hyderabad
ప్రభుత్వం యొక్క ప్రస్తుత విధానం మేరకు మినహాయింపు లేకుండా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు (ప్రస్తుతం వాటి సంఖ్య 55) తమ స్థూల బడ్జెట్ మద్దతు (జీబీఎస్)లో కనీసం 10% కేంద్ర రంగానికి, ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్) కోసం కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చు చేయడం తప్పనిసరి. ) ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండీఓఎన్ఈఆర్) అటువంటి వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది మరియు ట్రాక్ చేస్తుంది. బడ్జెట్ అంచనా (బీఈ) దశలో ఎన్ఈఆర్ కోసం 2023-24 సంవత్సరానికి 10% జీబీఎస్ కింద రూ.94679.53 కోట్ల నిధులు సమకూరాయి.
2014-15 నుండి ఈ ప్రాంత అభివృద్ధికి వెచ్చించిన మొత్తం వివరాలు:
(రూ. కోట్లలో)
సంవత్సరం
|
సవరించిన
అంచనాలు
|
వాస్తవ వ్యయం
|
2014-15
|
27,359.17
|
24,819.18
|
2015-16
|
29,669.22
|
28,673.73
|
2016-17
|
32,180.08
|
29,367.90
|
2017-18
|
40,971.69
|
39,753.44
|
2018-19
|
47,087.95
|
46,054.80
|
2019-20
|
53,374.19
|
48,533.80
|
2020-21
|
51,270.90
|
48,563.82
|
2021-22
|
68,440.26
|
70,874.32
|
2022-23
|
72,540.28
|
82691.37
|
Total
|
4,22,893.74
|
4,19,332.36
|
మూలం: కేంద్ర బడ్జెట్ యొక్క 11/23 ప్రకటన, వివిధ సంవత్సరాలు.
గమనిక: మినహాయింపు లేని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు నివేదించిన వాస్తవ వ్యయ గణాంకాలు.
|
ఈ సమాచారాన్ని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1941265)