ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఈఆర్ కోసం 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనా (బీఈ) దశలో 10% జీబీఎస్ కింద 94679.53 కోట్లు

Posted On: 20 JUL 2023 3:11PM by PIB Hyderabad

ప్రభుత్వం యొక్క ప్రస్తుత విధానం మేరకు  మినహాయింపు లేకుండా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలు (ప్రస్తుతం వాటి సంఖ్య 55) తమ స్థూల బడ్జెట్ మద్దతు (జీబీఎస్)లో కనీసం 10% కేంద్ర రంగానికి, ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్కోసం కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చు చేయడం తప్పనిసరి. ) ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండీఓఎన్ఈఆర్అటువంటి వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది మరియు ట్రాక్ చేస్తుందిబడ్జెట్ అంచనా (బీఈదశలో ఎన్ఈఆర్ కోసం 2023-24 సంవత్సరానికి 10% జీబీఎస్ కింద రూ.94679.53 కోట్ల నిధులు సమకూరాయి.

 

2014-15 నుండి  ప్రాంత అభివృద్ధికి వెచ్చించిన మొత్తం వివరాలు:

(రూ. కోట్లలో)

సంవత్సరం

  సవరించిన

  అంచనాలు

వాస్తవ వ్యయం

2014-15

27,359.17

24,819.18

2015-16

29,669.22

28,673.73

2016-17

32,180.08

29,367.90

2017-18

40,971.69

39,753.44

2018-19

47,087.95

46,054.80

2019-20

53,374.19

48,533.80

2020-21

51,270.90

48,563.82

2021-22

68,440.26

70,874.32

2022-23

72,540.28

82691.37

Total

4,22,893.74

4,19,332.36

మూలం:  కేంద్ర బడ్జెట్ యొక్క 11/23 ప్రకటన, వివిధ సంవత్సరాలు.

 గమనిక: మినహాయింపు లేని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు నివేదించిన వాస్తవ వ్యయ గణాంకాలు.

 

 

 సమాచారాన్ని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

*****


(Release ID: 1941265)
Read this release in: Tamil , English , Urdu