ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

Posted On: 04 JUL 2023 6:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ @pushkardhami కలుసుకొన్నారు.’’ అని తెలిపింది.

******

DS/ST



(Release ID: 1937462) Visitor Counter : 132