ప్రధాన మంత్రి కార్యాలయం

విద్యుత్తు వాహనాల కు ప్రజాదరణ నుఅధికం చేయడం కోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్దిష్ట చర్య లు ప్రస్తుతం దేశం అంతటాఫలితాల ను చూపుతున్నాయి: ప్రధాన మంత్రి 

Posted On: 19 APR 2023 3:11PM by PIB Hyderabad

విద్యుత్తు వాహనాల కు ప్రజాదరణ ను పెంచడం కోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్దిష్ట చర్య లు ప్రస్తుతం దేశం అంతటా ఫలితాల ను చూపుతున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండే ఒక ట్వీట్ లో నెట్ జీరో ఎమిశన్ యొక్క దార్శనికత ఫలితం గా దేశం విద్యుత్తు వాహనాల ను శరవేగం గా అక్కున చేర్చుకొంటోంది అని తెలియ జేశారు.

 

కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ

‘‘చాలా ఉత్సాహాన్ని కలిగించేటటువంటి సమాచారం. విద్యుత్తు వాహనాల లోకప్రియత్వాన్ని పెంపొందింప చేయడం కోసం మా ప్రభుత్వం ఏ విధమైన బలమైన నిర్ణయాల ను తీసుకొందో, ఆ నిర్ణయాల ప్రభావం ప్రస్తుతం దేశం అంతటా కనిపిస్తోంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 



(Release ID: 1918099) Visitor Counter : 137