ప్రధాన మంత్రి కార్యాలయం
బైశాఖి పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
14 APR 2023 8:36AM by PIB Hyderabad
పవిత్ర బైశాఖి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“బైశాభి పర్వదినం నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ సమాజంలో సౌభ్రాత్రం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1916590)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam