ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నివాస కేంద్రీకరణ మరియు 'ఈజ్ ఆఫ్ లివింగ్' వంటి ఐదు ఫోకస్ ప్రాంతాలపై యుఐడీఏఐ చర్చ
Posted On:
20 JAN 2023 4:04PM by PIB Hyderabad
ఆధార్ దేశంలోని వయోజన జనాభా ప్రజల సంఖ్యలో సార్వత్రిక స్థాయికి చేరుకుంది. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ప్రజలకు వారి దైనందిన జీవితంలో నిరంతర సహాయాన్ని అందించడానికి, డేటా భద్రతను మరింత మెరుగుపరచడానికి, సుపరిపాలనను అందించే విషయమై ఐదు ప్రధాన రంగాలలో కీలకంగా పని చేయాలని యుఐడీఏఐ నిర్ణయించింది. నివాస కేంద్రీకరణ, ఆధార్ వినియోగాన్ని విస్తరించడం, భద్రత మరియు గోప్యత, నిరంతర సాంకేతికత అప్గ్రేడేషన్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో సహకరించడం, ఎస్డీజీ 16.9 (అందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం) సాధించాలనే వారి ఆకాంక్షలో వారికి మద్దతు ఇవ్వడమనే ఐదు అంశాలపై ప్రధానంగా పని చేయాలని నిర్ణయించింది. కెవాడియా (గుజరాత్)లో జరిగిన మేథొమథన కార్యక్రమంలోఈ ఐదు ఫోకస్ ప్రాంతాలు చర్చించబడ్డాయి. ఈ సందర్భంగా యుఐడీఏఐ సీఈఓ డాక్టర్ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో