వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండ‌లులు, ప‌రిశ్ర‌మ సంఘాల‌తో ఎగుమ‌తుల‌పై స‌మీక్షా స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన శ్రీ పీయూష్ గోయెల్


- ఎగుమ‌తుల వృద్ధిలో వేగాన్ని కొన‌సాగించేందుకు ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండ‌లులు శ్ర‌మించాల‌ని కోరిన వాణిజ్య మంత్రి

- జాతీయ‌త స్ఫూర్తితో వృద్ధిని ప్రోత్స‌హించ‌డమే కాకుండా బ‌లాబ‌లాలు సృష్టించుకునేందుకు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని భార‌త ప‌రిశ్ర‌మ‌ను కోరిన మంత్రి

- స‌వాళ్ల స‌మ‌యంలో ప్ర‌పంచ మార్కెట్ల‌లో ప‌ట్టును నిల‌బెట్టుకునేంద‌కు శ్ర‌మించాల‌ని ఎగుమ‌తిదారుల‌కు సూచ‌న

Posted On: 07 NOV 2022 5:53PM by PIB Hyderabad

ఎగుమతుల్లో విభాగాల వారీగా ఏర్పడిన పురోగతిని ఎగుమతి ప్రోత్సాహ మండలులురిశ్ర సంఘాల ప్రతినిధులతో  న్యూఢిల్లీలో నిర్వహించిన మావేశంలో కేంద్ర వాణిజ్య‌-రిశ్రలువినియోగదారుల వ్యహారాలుఆహారం-ప్రభుత్వ పంపిణీటెక్స్ టైల్స్ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ మీక్షించారు.

టెక్స్ టైల్స్ శాఖ  హాయమంత్రి శ్రీతి ర్శనా ర్దోశ్‌, వాణిజ్య శాఖ కార్యర్శి శ్రీ సునీల్ ర్త్వాల్‌, టెక్స్ టైల్ శాఖ కార్యర్శి శ్రీతి నా షాఎగుమతి ప్రోత్సాహ మండలులుపారిశ్రామిక సంఘాల ప్రతినిధులువాణిజ్య శాఖ‌, పారిశ్రామిక ప్రోత్సాహం-అంతర్గ వాణిజ్య శాఖఇత శాఖ సీనియర్ అధికారులు  మీక్షా మావేశంలో పాల్గొన్నారు.

ఎగుమతి ప్రోత్సాహ సంఘాలు ఎగుమతులకు క్రియాశీల ప్రోత్సాహం అందించాలని ఏడాది ఎగుమతుల్లో ఏర్పడిన వేగాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి కోరారు.

అంతర్జాతీయ వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కొన్ని దేశాలు కోల్పోయిన స్థానాలను ఆక్రమించుకుని కు అనుకూలంగా మార్చుకోవాలని వివిధ రంగాల నాయకులను శ్రీ గోయెల్ కోరారుజాతీయ స్ఫూర్తితో లాబలాలు సృష్టించుకునేందుకువృద్ధిని ప్రోత్సహించుకునేందుకు స్పరం రించుకోవాలని ఆయ భార రిశ్రను కోరారు.

స్వల్పకాలిక వాళ్లకు అనుగుణంగా ల్లో కొన్ని మార్పులు చేసుకుని అయినా రే ఎగుమతి మార్కెట్లను నిలబెట్టుకోవాలని ఆయ భార  రిశ్రకు సూచించారుఎగుమతి సామర్థ్యం  ఆముదం వంటి స్తువులతో ప్రత్యేక ఉత్పత్తులకు  అవకాశాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు సూచించడంతో పాటు ఇలాంటి  ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు క్రియాశీలమైన ద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ అధికారులకు సూచించారు.

భార ఎగుమతులకు అవకాశాలు  రంగాలను గుర్తించేందుకు  రంగాలుమోడిటీలుమార్కెట్ల వారీగా డేటాను విశ్లేషించాలని అధికారులను వాణిజ్య శాఖ మంత్రి కోరారుఎగుమతిదారులు ఎదుర్కొంటున్న స్యలు త్వరం గుర్తించి రిష్కరించేందుకు వీలుగా ఎగుమతి ప్రోత్సాహ సంఘాలుపారిశ్రామిక సంఘాలకుప్రభుత్వానికి ధ్య హిరంగ మాచార మార్పిడికి  మార్గాలను అన్వేషించాలని కూడా ఆయ సూచించారు.

వాణిజ్య శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సునీల్ బ‌ర్త్వాల్ ఈ స‌మీక్షా స‌మావేశంలో ప్రారంభోప‌న్యాసం చేస్తూ ఎగుమ‌తుల‌ను పెంచ‌డానికి మంత్రిత్వ శాఖ తీసుకున్నప‌లు  చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. తాజా ఎగుమ‌తి ధోర‌ణులు, అవ‌కాశాల‌పై విదేశీ వాణిజ్య విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీ సంతోష్ సారంగి ప్రెజెంటేష‌న్ ఇచ్చారు.

***



(Release ID: 1874636) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Marathi , Hindi