ప్రధాన మంత్రి కార్యాలయం
పర్వతరాష్ట్రాల లో జరిగిన అభివృద్ధి పట్ల పౌరుల ప్రతిస్పందన ను శేర్ చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 OCT 2022 3:12PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి సంకల్పాన్ని ప్రముఖం గా పేర్కొంటూ పర్వత రాష్ట్రాల లో జరిగిన అభివృద్ధి పట్ల పౌరుల ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. అభివృద్ధి కి ప్రకాశవంతమైనటువంటి దీపాలు గా మారగల సత్తా పర్వత రాష్ట్రాలకు ఉంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
పౌరుల లో ఒకరు చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,
‘‘నేను ఎల్లవేళల నమ్మింది ఏమిటంటే అది పర్వతం యొక్క యవ్వనం మరియు పర్వతం యొక్క నీరు అనేవి పర్వతాల కు ఉపయోగపడాలి అనేదే.
మన పర్వత రాష్ట్రాల కు అభివృద్ధి కి ప్రకాశవంతమైనటువంటి దీపాలు గా మారగల సత్తా ఉన్నది.’’ అని తాను ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1865607)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada