ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 22 AUG 2022 1:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం(పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 
*****
 
DS/TS

--

 

 



(Release ID: 1853578) Visitor Counter : 148