ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో పి.టి. ఉష గారి తో భేటీ అయిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 JUL 2022 3:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు లో పి.టి. ఉష గారి తో భేటీ అయిన తరువాత అందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘పార్లమెంటు లో పి.టి. ఉష గారి తో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

*****

 

 

 

 


(రిలీజ్ ఐడి: 1843159) సందర్శకుల సూచీ సంఖ్య : : 180