ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

196.14 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.57 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 72,474

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 12,899

ప్రస్తుత రికవరీ రేటు 98.62%

వారపు పాజిటివిటీ రేటు 2.50%

Posted On: 19 JUN 2022 10:27AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 196.14 కోట్ల ( 1,96,14,88,807 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,53,09,999 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.57 కోట్లకు పైగా ( 3,57,21,007 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,271

రెండో డోసు

1,00,55,706

ముందు జాగ్రత్త డోసు

55,21,277

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,21,910

రెండో డోసు

1,76,11,167

ముందు జాగ్రత్త డోసు

95,95,070

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,57,21,007

రెండో డోసు

2,10,22,739

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,00,83,258

రెండో డోసు

4,77,03,955

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,78,82,464

రెండో డోసు

49,76,73,388

ముందు జాగ్రత్త డోసు

19,93,611

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,83,554

రెండో డోసు

19,26,14,663

ముందు జాగ్రత్త డోసు

20,75,682

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,03,059

రెండో డోసు

12,02,56,475

ముందు జాగ్రత్త డోసు

2,22,61,551

ముందు జాగ్రత్త డోసులు

4,14,47,191

మొత్తం డోసులు

1,96,14,88,807

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 72,474. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.17 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020SGB.jpg

భారతదేశ రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 8,518 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,99,363 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003261L.jpg

 

గత 24 గంటల్లో 12,899 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004R179.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,46,387 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.78 కోట్లకు పైగా ( 85,78,41,663 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.50 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.89 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FA2U.jpg 

****



(Release ID: 1835275) Visitor Counter : 115