ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

193.13 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.36 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,308

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,685

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.54%

Posted On: 28 MAY 2022 9:24AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 193.13 కోట్ల ( 1,93,13,41,918 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,44,45,929 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.36 కోట్లకు పైగా ( 3,36,37,974 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,837

రెండో డోసు

1,00,38,523

ముందు జాగ్రత్త డోసు

51,90,970

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,839

రెండో డోసు

1,75,81,512

ముందు జాగ్రత్త డోసు

86,14,104

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,36,37,974

రెండో డోసు

1,57,55,480

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,93,90,523

రెండో డోసు

4,54,76,127

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,70,67,459

రెండో డోసు

48,93,11,452

ముందు జాగ్రత్త డోసు

7,58,822

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,34,041

రెండో డోసు

19,06,90,583

ముందు జాగ్రత్త డోసు

13,25,064

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,79,287

రెండో డోసు

11,89,27,472

ముందు జాగ్రత్త డోసు

1,84,36,849

ముందు జాగ్రత్త డోసులు

3,43,25,809

మొత్తం డోసులు

1,93,13,41,918

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,308. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00223UA.jpg

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,158 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,09,335 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HQ1Y.jpg

 

గత 24 గంటల్లో 2,685 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XAH6.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,47,637 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.93 కోట్లకు పైగా ( 84,93,24,833 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.54 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0058DHU.jpg

 

****



(Release ID: 1828945) Visitor Counter : 129