సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
తన కలల సంస్థను ఏర్పాటుచేసేందుకు శ్వేతా హరీష్ కు ప్రత్యేక మూలధన పరపతి లంకెతో రాయితీ పథకం కింద తోడ్పడిన ఎంఎస్ ఎంఇ
Posted On:
30 DEC 2021 4:04PM by PIB Hyderabad
తన కలల సంస్థ అయిన అనుగ్రహ ఇంటీరియర్ సొల్యూషన్స్ ను శ్వేతా హరీష్ బెంగళూరులో ప్రారంభించారు. ప్రత్యేక మూలధన పరపతితో లంకె కలిగిన రాయితీ పథకం కింద ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ఆమెకు తోడ్పాటును అందించింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ శ్వేత హరీష్ తన సహోద్యోగులతో కలిసి పాఠశాలలు, కార్పొరేట్ కార్యాలయాలు, గృహాల కోసం మాడ్యులార్ ఫర్నిచర్ను తయారుచేసేందుకు ప్రేరేపించింది. ఉద్యం (యుడివైఎఎం)కింద నమోదుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించి, ఆమెకు మార్గాన్ని సూచించింది. ఎంఎస్ఎంఇ మద్దతు వారు స్వయంసమృద్ధం కావడానికి శక్తినిచ్చింది.
***
(Release ID: 1786437)
Visitor Counter : 116