పర్యటక మంత్రిత్వ శాఖ

కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రాజెక్టుల విజ‌య‌మే కోవిడ్ అనంత‌ర కాలంలో ప‌ర్యాట‌క రంగం పున‌రుజ్జీవానికి కార‌ణం : సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ‌ల మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి


అగాడా కోట‌, సెయింట్ కాథ‌డ్ర‌ల్ చ‌ర్చి, కుర్దీ మ‌హ‌దేవ్ దేవాల‌యాల వ‌ద్ద సంద‌ర్శ‌కుల‌కు మ‌రిన్ని స‌దుపాయాలు, అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన‌ కేంద్ర‌మంత్రి

Posted On: 04 DEC 2021 3:40PM by PIB Hyderabad

ఉత్త‌ గోవాలోని కండోలిమ్ లో ద్ద ఉన్న అగాడా కోట‌, పాత గోవాలోని సెయింట్ కాథడ్రల్ ర్చికుర్దిలోని దేవ్ దేవాలయం వంటి ర్యాట స్థలాలకు  వెలుగులు విరజిమ్మే తులుర్యాటకుల సౌకర్యాల ల్ప వంటి అభివృద్ధి నులకు ఎగువ అగాడా కోట ద్ద రిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక‌, ర్యాట శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి నివారం శంకుస్థాప చేశారు.

ఆర్కియలాజికల్ ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐర్యవేక్షలో జాతీయ సాంస్కృతిక నిధితో లిసి ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్  అభివృద్ధి నులు చేపడుతోందిఎఎస్ఐ గోవా ర్కిల్ రిధిలోని ఎగువ పేర్కొన్న స్థలాల్లో ర్యాట మౌలిక తులు అభివృద్ధి చేస్తున్నారుర్యాటకుల కోసం పార్కింగ్‌, టాయ్ లెట్ బ్లాక్‌, మంచినీటి తులు;  ర్యాటకుల లికకు మార్గాల నిర్మాణంలాండ్ స్కేపింగ్‌,  సిటౌట్లువిద్యుదీక‌, మార్గ సంకేతాలు వంటి  తులన్నీ అభివృద్ధి చేస్తారు.

ఒకక్క భారదేశం ఆజాదీ కా అమృత్ హోత్సవ్ నిర్వహించుకుంటున్న మయంలోనే విముక్తి పోరాట 60  వార్షికోత్పవం గోవా నిర్వహించుకుంటూ ఉండడం యాదృచ్ఛికని మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు. “ర్యాట రంగాన్ని కోవిడ్‌-19 దారుణంగా దెబ్బ తీసిందిర్యాటకంపై ఆధారనీయ ల్ల తీవ్రంగా ప్రభావితం అయింన రాష్ట్రం గోవామ్మారి కారణంగా గోవా తీవ్రంగా ప్రభావితం అయిన  యంలో గోవా ప్రభుత్వానికిగోవా ప్రకు కేంద్రప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది” అని మంత్రి హామీ ఇచ్చారుగోవాను ప్రపంచ ర్యాట కేంద్రంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భార ప్రభుత్వం పూర్తి ద్దతు అందిస్తున్నారు.

ర్యాట రంగం తిరిగి సాధార స్థితికి చేరుకోవడానికి విజవంతమైన భార ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమే హాయడిందని మంత్రి అన్నారు. “విజవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాల విజయంతో ర్యాట రంగాలు తిరిగి సాధార స్థితికి చ్చాయిఇప్పుడు గోవా సందర్శిస్తున్న ర్యాటకులందరూ వ్యాక్సిన్ పూర్తయిన వారేప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నాయత్వం ల్లనే ఇది సాధ్యయింది” అని ఆయ చెప్పారుర్యాట కేంద్రాల ద్ద వీలైనంత కు అభివృద్ధి నులు చేపట్టాలని మంత్రి రాష్ట్ర ప్రభుత్వ శాఖను కూడా కోరారు.

“ఈ రోజు ఆరు ఎఎస్ఐ సైట్లలో నులు చేపట్టడం రుగుతోందిరిన్ని ప్రదేశాల్లో కూడా నం నులు చేపట్టి గోవాను ప్రపంచ ర్యాటక గ‌మ్యంగా తీర్చి దిద్దడంలో హాయం అందించచ్చు” అన్నారుఅభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచాలని ఆయ సంబంధిత శాఖన్నింటినీ కోరారు.

గోవా రాష్ర్టానికి అన్ని కాల ద్దతు ఇచ్చినందుకు కేంద్రప్రభుత్వానికిర్యాట & సాంస్కృతిక శాఖ మంత్రికి ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఒక వీడియో  సందేశంలో కృతజ్ఞలు తెలిపారు.

గోవాలోని ఎఎస్ఐకి చెందిన మూడు ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ కు కేంద్ర పెట్రోలియం వాయువుల శాఖ మంత్రి శ్రీ ర్ దీప్ సింగ్ పురి ఒక వీడియో సందేశంలో కృతజ్ఞలు తెలిపారు.

ర్యాట రంగం క్రక్రమంగా తిరిగి సాధార స్థితికి చేరుతున్నందు ల్ల ర్యాట కేంద్రాల ద్ద అభివృద్ధి నులు వీలైనంత తొందగా పూర్తి చేయాలని కేంద్ర ర్యాట శాఖ హాయమంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ సూచించారుగోవాలో ర్యాట రంగం అభివృద్ధికి గినంత ద్దతు ఇవ్వాలని ఆయ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

పోర్టులుగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మైకేల్ లోబోజిటిడిసి చైర్మన్ శ్రీ యానంద్ సోప్టేఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వినయ్ మిశ్రాఆర్కియాజికల్ ర్వే ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ (సౌత్‌) డాక్టర్ జి.హేశ్వరి;  భార ర్యాట శాఖ‌, జిటిడిసిఎఎస్ఐ సీనియర్ అధికారులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 రిత్ర

 దేశానికి చెందిన వైవిధ్యరితమైసుసంపన్నమైన‌ చెక్కు చెదని సాంస్కృతిక వారత్వాన్నిపరిరక్షించడంలో భాగస్వామ్యాలుకారాన్ని జాతీయ సాంస్కృతిక నిధి ప్రోత్సహిస్తుందిమూడు ఎఎస్ఐ ప్రదేశాల ద్ద నిర్వహించే ప్రాజెక్టులకు ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ (ఐఓఎఫ్‌) నిధులు అందిస్తుంది.

మున్నమైన రిత్రను రిరక్షించికాపాడిప్రోత్సహించే క్ష్యంతో ఆర్కియలాజికల్ ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ ), భార ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సాంస్కృతిక నిధి కారంతో ఇండియన్ ఆయిల్ 2000 ఆగస్టు 24 తేదీన ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ (ఐఓఎఫ్‌) పేరిట లాభాపేక్ష  లేని ట్రస్ట్ ను ఏర్పాటు చేసిందిపూర్తిగా ఇండియన్ ఆయిల్ అందించే నిధులతో ని చేసే  ఫౌండేషన్ దేశంలోనికేంద్ర పాలిత ప్రాంతాల్లోని సాంస్కృతిక ప్రాధాన్య  స్థలాలను త్త తీసుకుంటుంది.



(Release ID: 1778216) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi , Marathi