ప్రధాన మంత్రి కార్యాలయం

పండిట్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ జ‌యంతి సంద‌ర్భంగా వారికి నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 25 SEP 2021 9:09AM by PIB Hyderabad

పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జ‌యంతి సంద‌ర్భంగా  ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ వారికి ఘ‌న‌నివాళులు అర్పించారు.
ఇందుకు  సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ ప్ర‌ధాన‌మంత్రి ,

ఏకాత్మ మాన‌వ ద‌ర్శ‌నానికి మార్గదర్శకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. వారు దేశ నిర్మాణానికి తమ‌ జీవితాన్ని అంకితం చేశారు. వారి ఆలోచనలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తాయి.,అని పేర్కొన్నారు.

 



(Release ID: 1758019) Visitor Counter : 206