రైల్వే మంత్రిత్వ శాఖ
స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పిస్తున్న రైల్టెల్
प्रविष्टि तिथि:
28 JUL 2021 4:38PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖ కి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ రైల్టెల్ రైల్వే స్టేషన్లలో వై-ఫై సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు 6045 స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పించబడింది. జోన్ల వారీగా వివరాలు జోడించబడ్డాయి.
హాల్ట్ స్టేషన్లు మినహా మిగిలిన అన్ని స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పించాలని భారత రైల్వే నిర్ణయించింది .
మిగిలిన స్టేషన్లలో వై-ఫై సదుపాయం కల్పించే పని పురోగతిలో ఉంది. ఈ స్టేషన్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వంటి మౌలిక సదుపాయాల లభ్యతపై ఈ పని ఆధారపడి ఉంటుంది. వీటిలో 55 స్టేషన్లలో ఈ ఆర్థిక సంవత్సరంలో వై-ఫై సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది.
జోన్ల వారీగా వై-ఫై ప్రారంభించిన రైల్వే స్టేషన్ల వివరాలు :
|
జోనల్ రైల్వే
|
మొత్తం స్టేషన్లు
|
|
తూర్పు
|
350
|
|
తూర్పు మధ్య
|
400
|
|
తూర్పు తీరం
|
254
|
|
ఈశాన్య సరిహద్దు
|
380
|
|
ఆగ్నేయ
|
248
|
|
దక్షిణ మధ్య
|
202
|
|
మెట్రో కోల్కతా
|
33
|
|
ఉత్తర
|
572
|
|
ఈశాన్య
|
294
|
|
ఉత్తర మధ్య
|
286
|
|
వాయవ్య
|
418
|
|
దక్షిణ మధ్య
|
587
|
|
దక్షిణ
|
542
|
|
నైరుతి
|
308
|
|
మధ్య
|
373
|
|
పశ్చిమ మధ్య
|
271
|
|
పశ్చిమ
|
468
|
|
కొంకణ్
|
59
|
|
మొత్తం
|
6045
|
ఈ సమాచారాన్ని లోక్సభలో ఈ రోజు రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
-
****
(रिलीज़ आईडी: 1740028)
आगंतुक पटल : 158