ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 25 JUL 2021 9:51AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 43.31 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 3,05,43,138 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం ప్ర‌స్తుతం 97.36 శాతం
గ‌త 24 గంట‌ల‌లో 38,972 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశంలో గ‌త 24 గంట‌ల‌లో 39,742 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కేస్ లోడ్ ప్ర‌స్తుతం 4,08,212
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.30 శాతంగా ఉన్నాయి.
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.24 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.31 శాతం. వ‌రుస‌గా 34 రోజులుగా ఇది 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 45.62 కోట్ల మందికి కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

***

 



(Release ID: 1738883) Visitor Counter : 131