ప్రధాన మంత్రి కార్యాలయం

ఉగాది సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 APR 2021 9:12AM by PIB Hyderabad

ఉగాది నాడు ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
 
ఉగాది ప్రత్యేక సందర్భం లో ప్రతి ఒక్కరికీ ఇవే శుభాకాంక్షలు. 

***



(Release ID: 1711487) Visitor Counter : 154