ప్రధాన మంత్రి కార్యాలయం

గాంధీజ‌యంతి సంద‌ర్భంగా గాంధీ స్మృతి వ‌ద్ద ప్రార్థ‌నా స‌మావేశానికి హాజ‌రైన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 02 OCT 2020 8:31PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, మ‌హాత్మగాంధీ150వ జ‌యంతి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా న్యూఢిల్లీలోని గాంధీ స్మృతి వ‌ద్ద జ‌రిగిన ప్రార్థ‌నా స‌మావేశానికి హాజ‌రై ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.

***



(Release ID: 1661235) Visitor Counter : 101