ప్రధాన మంత్రి కార్యాలయం

గాంధీజ‌యంతి సంద‌ర్భంగా గాంధీ స్మృతి వ‌ద్ద ప్రార్థ‌నా స‌మావేశానికి హాజ‌రైన ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 02 OCT 2020 8:31PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, మ‌హాత్మగాంధీ150వ జ‌యంతి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా న్యూఢిల్లీలోని గాంధీ స్మృతి వ‌ద్ద జ‌రిగిన ప్రార్థ‌నా స‌మావేశానికి హాజ‌రై ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.

***


(रिलीज़ आईडी: 1661235) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam