ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 11 FEB 2018 1:38PM by PIB Hyderabad


పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మ‌రించుకొన్నారు.

‘‘పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గారి పుణ్య తిథి నాడు ఆయ‌న‌ను స్మ‌రించుకొంటున్నాను.  పేద‌లకు, అణ‌గారిన వ‌ర్గాల వారికి మ‌రియు మ‌న ప‌ల్లెల‌కు సేవ‌ చేయడంలో ఆయ‌న చూపిన నిబ‌ద్ధ‌త మ‌న‌కు ఎప్పటికీ ప్రేర‌ణ‌ను అందిస్తూ ఉంటుంది’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***



(Release ID: 1520280) Visitor Counter : 103


Read this release in: English , Assamese , Tamil , Kannada