ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 11:59PM by PIB Hyderabad

శ్రీ గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

శతాబ్దాలుగా మానవాళికి నిస్వార్థ సేవమానవ గౌరవంఐక్యతా మార్గాన్ని గురు గ్రంథ సాహిబ్ చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.

సమాజంలో ఈ విలువలను మరింత పెంపొందించేలామరింత కరుణసామరస్యం నిండిన ప్రపంచాన్ని నిర్మించేలా ఈ పవిత్ర సందర్భం అందరికీ స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘శ్రీ గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా శుభాకాంక్షలు.

ఇది శతాబ్దాలుగా నిస్వార్థ సేవమానవ గౌరవంఐక్యతా మార్గాన్ని మానవాళికి చూపిస్తోంది.

మన సమాజంలో ఈ విలువలను మరింత పెంపొందించిసామరస్యంతో నిండిన ప్రపంచాన్ని నిర్మించేలా మనందరికీ ఈ పవిత్ర సందర్భం స్ఫూర్తినిచ్చుగాక!’’


(రిలీజ్ ఐడి: 2309905) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Punjabi