ప్రధాన మంత్రి కార్యాలయం
అన్ని ప్రాణులనూ పెంచి పోషించే తల్లి భూమియేనని చెబుతున్న సంస్కృత సుభాషితం
ఆ సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 AUG 2026 11:07AM by PIB Hyderabad
పృథ్వితో సామరస్యాన్ని కలిగి ఉంటూ మానవాళి మనుగడ సాగించాలని, అన్ని ప్రాణులనూ పెంచి పోషిస్తున్నది భూమియేనని, భూమిని సంరక్షిస్తున్న నైతిక వ్యవస్థను ఆదరించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘‘విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణా ధ్రుతామ్, శివాం స్యోనామను చరేమ విశ్వహా’’ అనే సంస్కృత శ్లోకాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణా ధ్రుతామ్, శివాం స్యోనామను చరేమ్ విశ్వహా’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2295379)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam