ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ సమావేశం
प्रविष्टि तिथि:
04 AUG 2026 6:44PM by PIB Hyderabad
రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు” అని పేర్కొంది.
***
(रिलीज़ आईडी: 2294625)
आगंतुक पटल : 5