ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్‌ కుమార్‌ సమావేశం

प्रविष्टि तिथि: 04 AUG 2026 6:44PM by PIB Hyderabad

   రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్‌ కుమార్‌ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు” అని పేర్కొంది.

***


(रिलीज़ आईडी: 2294625) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam