ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిరంతర కృషి విలువను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 MAY 2026 2:04PM by PIB Hyderabad

నిరంతరం కృషి చేస్తూ ఉంటే క్రమ క్రమంగా విద్యనీధర్మాన్నీధనాన్నీ మనిషి సంపాదించుకోవచ్చని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
ప్రధానమంత్రి సంస్కృత భాషా సుభాషితాన్ని ఇలా పంచుకున్నారు:
‘‘
జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘
జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2262293) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam