ప్రధాన మంత్రి కార్యాలయం
నిరంతర కృషి విలువను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 2:04PM by PIB Hyderabad
నిరంతరం కృషి చేస్తూ ఉంటే క్రమ క్రమంగా విద్యనీ, ధర్మాన్నీ, ధనాన్నీ మనిషి సంపాదించుకోవచ్చని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
ప్రధానమంత్రి సంస్కృత భాషా సుభాషితాన్ని ఇలా పంచుకున్నారు:
‘‘జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘జలబిందునిపాతేన క్రమశః పూర్యతే ఘటః
సః హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2262293)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2