ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

2026 ఏప్రిల్ 27–28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2026 2:01PM by PIB Hyderabad

2026 ఏప్రిల్ 27–28 తేదీల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపిరాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 27న విశాఖపట్నంలో జరిగే ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు.  

 

(రిలీజ్ ఐడి: 2255729) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati