ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 19 APR 2026 10:50AM by PIB Hyderabad

అక్షయ తృతీయ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పవిత్ర పండుగ ప్రజలను సన్మార్గంలో నడిచేందుకూదానధర్మాలు చేయడానికిసేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారుఈ అక్షయ తృతీయ అందరి జీవితాల్లో సుఖసంతోషాలనుసిరిసంపదలనుఆయురారోగ్యాలను నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలుఈ పవిత్ర పండుగ దానధర్మాలతోపాటు మంచి పనులు చేయడానికీసేవా మార్గంలో ముందుకు సాగడానికీ స్ఫూర్తినిస్తుందిఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలనుఅదృష్టాన్నిఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకుంటున్నానుఅందరికీ అక్షయ (తరగనిఫలితాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’


(రిలీజ్ ఐడి: 2253625) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam