ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2026 1:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ (@NayabSainiBJP) సమావేశమయ్యారు.’’
@cmohry అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2222098)
సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam