ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

Posted On: 27 OCT 2025 12:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో పీఎంఓ ఇండియా హ్యాండిల్ ఇలా పేర్కొంది:

"ప్రధానమంత్రి @narendramodi ని రాజస్థాన్ సీఎం శ్రీ @BhajanlalBjp కలిశారు. @RajCMO"

 

 

***

MJPS/SR


(Release ID: 2183085) Visitor Counter : 9