ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
22 OCT 2025 8:24AM by PIB Hyderabad
గుజరాత్ ప్రజలకు ఈ రోజు కొత్త సంవత్సర శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘హ్యాపీ న్యూ ఇయర్...
ఈ రోజు నుంచి కొత్త ఏడాది మొదలవుతున్న సందర్భంగా మీకు ఆత్మీయ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, శాంతినీ, సమృద్ధినీ, ఉల్లాసాన్నీ ప్రసాదించాలన్నది నా అభిలాష.
కష్టపడే మనస్తత్వం కలిగిన ప్రజలూ, సుసంపన్న సంస్కృతీ నిలయం, ఫలప్రదమైన ఈ గుజరాత్ నేల మరింత దేదీప్యమానం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.’’
***
(Release ID: 2181633)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam