ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 22 OCT 2025 8:24AM by PIB Hyderabad

గుజరాత్ ప్రజలకు ఈ రోజు కొత్త సంవత్సర శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘హ్యాపీ న్యూ ఇయర్...

ఈ రోజు నుంచి కొత్త ఏడాది మొదలవుతున్న సందర్భంగా మీకు ఆత్మీయ శుభాకాంక్షలుఈ నూతన సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీశాంతినీసమృద్ధినీఉల్లాసాన్నీ ప్రసాదించాలన్నది నా అభిలాష.

కష్టపడే మనస్తత్వం కలిగిన ప్రజలూసుసంపన్న సంస్కృతీ నిలయంఫలప్రదమైన ఈ గుజరాత్ నేల మరింత దేదీప్యమానం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.’’

 

***


(Release ID: 2181633) Visitor Counter : 8