ప్రధాన మంత్రి కార్యాలయం
అందరికీ విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రసాదించాలని కోరుతూ నవరాత్రి ప్రార్థన చేసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2025 8:41AM by PIB Hyderabad
నవరాత్రి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జగన్మాతకు భక్తితో నమస్కరించి, పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈ రోజు నవరాత్రి సందర్భంలో నేను అమ్మ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను! ఆమె కృప ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసాన్ని నింపుగాక.. భక్తులందరూ ఆమె ఆశీస్సులను పొందుగాక.. ఇదే నా కోరిక."
https://www.youtube.com/watch?v=KuBd3lGgW60”
(రిలీజ్ ఐడి: 2172055)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam