పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ జంతు ఉద్యానవనంలో... కొత్త పక్షులేవీ మరణించలేదు

ఏవియన్ ఇన్ఫ్లూయెంజాపై కొనసాగుతోన్న ఎన్‌జెడ్‌పీ నిఘా

Posted On: 09 SEP 2025 6:56PM by PIB Hyderabad

జంతు ప్రదర్శనశాల ఆవరణలోని నీటి పక్షుల్లోగానీచెరువుల చుట్టూ ఉన్న పక్షుల్లోగానీ గడిచిన 72 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదని జాతీయ జంతు ఉద్యానవనం అధికారులు వెల్లడించారు.

నీటి పక్షుల చెరువుఐసోలేషన్ వార్డులో 24 ఆగస్టు 2025 నుంచి 06 సెప్టెంబర్‌ 2025 వరకు మొత్తం పెయింటెడ్ స్టార్క్‌లు, 3 బ్లాక్-హెడ్ ఐబీఎస్‌లు మరణించాయివీటిలో నమూనాల్లో హెచ్‌5ఎన్‌ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ ఉన్నట్లు తేలింది.

28 ఆగస్టు 2025 తర్వాత నీటి పక్షుల చెరువులో ఏదీ మరణించలేదు. 6, సెప్టెంబర్ 2025 తర్వాత ఐసోలేషన్ వార్డులో కూడా ఎలాంటి మరణాలూ నమోదు కాలేదువార్డులో పక్షులు కోలుకుంటున్నాయి.

ఇప్పటి వరకు నీటి చెరువులో వలస పెయింటెడ్ స్టార్క్‌లు మరణించాయివీటిలో నమూనాలు హెచ్‌5ఎన్‌వైరస్‌ ఉన్నట్లు తేలిందిసెప్టెంబర్ తర్వాత వలస పక్షుల్లో ఏదీ మరణించలేదు.

పర్యావరణ నమూనాలను సేకరించిభోపాల్‌లోని ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకి పరీక్షల కోసం పంపారువీటి ఫలితాలు రావాల్సి ఉంది.

జంతు ప్రదర్శనశాలలోని మరే  జూ జంతువుల్లో ఇన్ఫ్లూయెంజా లక్షణాలు కనిపించలేదు.

పక్షులుజంతువులుజూ సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు విస్తృత పారిశుధ్యంజీవ-భద్రతా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు.

పక్షుల వ్యాధి వ్యాప్తిని విలీలైనంత త్వరగా అరికట్టేందుకు జాతీయ జంతు ఉద్యానవన అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేస్తున్నారువారు ప్రామాణిక విధానాలుమార్గదర్శకాలనూ అనుసరిస్తూ.. తక్షణ చర్యలు చేపడుతున్నారు.

 

***


(Release ID: 2165189) Visitor Counter : 10