ప్రధాన మంత్రి కార్యాలయం
ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025లో ఓటు వేసిన పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2025 10:36AM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి ఎన్నిక- 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రధానమంత్రి చేసిన ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు:
"ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025లో నేను ఓటు వేశాను."
(రిలీజ్ ఐడి: 2164865)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Malayalam
,
Kannada
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati